భారతదేశం, ఆగస్టు 13 -- పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. పేటీఎం అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్కు ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం దీనికి ప్రధాన కారణం. ఈ వార్తతో, బుధవారం మద్యాహ్నం 12 గంటలకు పేటీఎం షేర్ ధర 5.27% పెరిగి Rs.1,179కి చేరింది.
ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2021 మార్చి 31న జారీ చేసిన 'పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్వేల నియంత్రణ మార్గదర్శకాలు'కు పీపీఎస్ఎల్ కట్టుబడి ఉంటేనే ఈ ఆమోదం వర్తిస్తుంది. ఈ ఆమోదం కేవలం పీఏ కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. మెర్చంట్ 'పే-అవుట్స్' వంటి ఇతర లావాదేవీలను పీఏ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ఎస్క్రో అక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.