భారతదేశం, జూన్ 18 -- భారత్-పాక్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. జీ7 శిఖరాగ్ర సదస్సు ముగియడానికి ముందు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ కాల్పుల విరమణకు వాణిజ్యం వంటి అంశాల ప్రస్తావన లేదని ప్రధాని ట్రంప్కు స్పష్టం చేశారు.
మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణ గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు. జీ-7 సదస్సు మధ్య ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉండేది. అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో ట్రంప్ అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు బుధవారం ఫోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.