Hyderabad, మే 10 -- భారతదేశానికి, పాకిస్తాన్కు మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే మన భారత ప్రభుత్వం మనందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఒకవేళ పరిస్థితులు ఏమైనా తేడాగా మారితే దానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వం కొన్ని శిక్షణలు అంటే మాక్ డ్రిల్స్, బ్లాక్అవుట్ సన్నాహాలు, హెచ్చరిక సైరన్ల వంటి చర్యలు చేపడుతోంది.
ప్రజలందరూ భయపడకుండా, ప్రశాంతంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కానీ ఇలాంటి సమయాల్లో మనం ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి అత్యవసర పరిస్థితులు ఎదురైతే మనం ఎలా సిద్ధంగా ఉండాలో మన ఆరోగ్యం కాపాడుకోవడానికి, సురక్షితంగా ఉండటానికి ఏమేం చేయాలో తెలుసుకోండి. ఇక్కడున్న కొన్ని ముఖ్యమైన వస్తువులతో ఒక ఎమర్జెన్సీ కిట్ తయారుచేసుకుని దాన్ని ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి. ఆ కిట్లో ఏమేం ఉండాలో తెలుసుకుందాం రం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.