భారతదేశం, జూన్ 19 -- భారత్- పాక్ ల మధ్య భారీ యుద్ధం జరిగే ప్రమాదాన్ని తానే నివారించానని పలుమార్లు పలు వేదికలపై చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కాస్త వెనక్కు తగ్గారు. తన వల్లనే ఆ యుద్ధం ఆగిందని చెప్పకుండా, ఆ సమయంలో ఆ రెండు దేశాల నాయకులకు ట్రేడ్ డీల్స్ ఆఫర్ చేశానని చెప్పారు. అయితే, కాల్పుల విరమణ నిర్ణయం ఆ ఇద్దరు "చాలా తెలివైన" నాయకులు తీసుకున్నారని స్పష్టం చేశారు.
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు వైట్ హౌస్ లో లంచ్ ఇచ్చిన అనంతరం బుధవారం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను అతన్ని (పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్) ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం, యుద్ధంలోకి వెళ్ళనందుకు, యుద్ధాన్ని ముగించినందుకు నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.