భారతదేశం, మే 9 -- భారత్, పాక్ మధ్య ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఎదురుకాల్పులు, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 22న 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. అనంతరం, పాక్ డ్రోన్, క్షిపణి దాడులకు ప్రతీకారంగా పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమూల్ తన యాడ్ ను షేర్ చేసి ప్రజల హృదయాలను గెలుచుకుంది.
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం నేపథ్యంలో ఈ ప్రకటనను అమూల్ రూపొందించింది. ఈ ప్రకటనలో ఆపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ ఇచ్చిన భారతీయ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు మహిళా అధికారులకు ఐకానిక్ అమూల్ గర్ల్ సెల్యూట్ చేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.