భారతదేశం, మార్చి 12 -- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ ఈ నెలలో భారత్ లో పర్యటిస్తారని అమెరికన్ న్యూస్ పోర్టల్ పొలిటికో తెలిపింది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ కు ఇది రెండో విదేశీ పర్యటన కాగా, అమెరికా సెకండ్ లేడీగా ఉషా వాన్స్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. మాలిక్యులర్ బయాలజిస్ట్ అయిన ఉషా వాన్స్ తల్లి, మెకానికల్ ఇంజనీర్ అయిన తండ్రి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లారు.
ఫిబ్రవరిలో జేడీ వాన్స్ ఫ్రాన్స్, జర్మనీలను సందర్శించారు. అక్రమ వలసలు, మత స్వేచ్ఛ, ఎన్నికలను తిప్పికొట్టడంపై ఐరోపా ప్రభుత్వాలను ఆ సందర్భంలో విమర్శించారు.
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో జేడీ వాన్స్ భారత పర్యటన ఆసక్తి రేకెత్తించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో బ్రెజిల్, భారతదేశం, చైనా వంటి దేశాల నుండి అధిక సుంకాలను ఉదహరించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.