భారతదేశం, డిసెంబర్ 9 -- తమ దేశంలోకి దిగుమతి అవుతున్న భారతీయ బియ్యంపై అదనపు సుంకాలను విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు "వారు (భారత్) ఈ వస్తువును అమెరికాలో 'డంపింగ్' చేయకూడదు" అని అన్నారు.
అమెరికన్ రైతులకు 12 బిలియన్ డాలర్ల తాజా సహాయాన్ని ప్రకటించడానికి వైట్హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయ ఉత్పత్తిదారులు దిగుమతుల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కెన్నెడీ రైస్ మిల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన మెరిల్ కెన్నెడీ (రైస్ బారన్) బియ్యం ధరలు తగ్గుతున్న విషయాన్ని ట్రంప్నకు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తన ఉద్దేశాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు.
అమెరికాలోకి "బియ్యం డంపింగ్" చేస్తున్న దేశాల జాబితాను ట్రంప్కు అందించగా.. ఇందులో భారత్, థాయ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.