భారతదేశం, జూలై 31 -- ప్రపంచ దేశాలపై టారీఫ్లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ని సైతం విడిచిపెట్టలేదు! ఓవైపు వాణిజ్య ఒప్పందానికి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతుండగా, మరోవైపు భారత్పై 25శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. అంతేకాదు, రష్యాతో భారత్కు ఉన్న సంబంధాలను దెబ్బతీసే విధంగా, ఆ దేశం నుంచి ఎనర్జీ, మిలిటరీ పరమైన కొనుగోళ్లు చేస్తే పెనాల్టీలు విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ టారీఫ్ల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్ మదుపర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత వ్యవస్థపై ట్రంప్ టారీఫ్ల ప్రభావం ఎంత? భారత స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.