భారతదేశం, జూలై 30 -- అనేక దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ దిగుమతులపై వేసే టారీఫ్ల గురించి తాజాగా కామెంట్స్ చేశారు. ఇండియాపై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా దిగుమతులపై 20-25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని రిపోర్టర్లు అడిగినప్పుడు.. "అనుకుంటున్నాను," అని అమెరికా అధ్యక్షుడు బదులిచ్చారు.
"అమెరికాకి ఇండియా మంచి మిత్రదేశంగా ఉంది. కానీ మరే ఇతర దేశం విధించనంత టారీఫ్లు మాపై విధిస్తోంది. అలా చేయకూడదు," అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
టారీఫ్లతో పాటు భారత్-పాక్ వ్యవహారాలపైనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.