భారతదేశం, ఏప్రిల్ 25 -- పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ, శుక్రవారం ఉదయం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో పాక్ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటించింది.
పహల్గామ్లో టూరిస్ట్లను ఉగ్రవాదులు కాల్చి చంపిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎల్ఓసీ వెంబడి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో ఇప్పటికే బలహీనంగా సంబంధాలను భారత్ మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఇక ఎల్ఓసీ వెంబడి తాజా పరిస్థితులపై భారత సైన్యం స్పందించింది.
"ఎల్ఓసీ వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్ సైన్యం చిన్న ఆయుధాలతో ఫైరింగ్ ప్రారంభించింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేేదు. మరిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.