భారతదేశం, జూలై 23 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బ్రిటన్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారతదేశం, యూకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. దీని కారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. 2030నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు.
భారతదేశం-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గత మూడు సంవత్సరాలుగా చర్చల దశలో ఉంది. ఇది గత మేలో ఖరారు అయింది. ఇప్పుడు రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుందో చూద్దాం..
సంతకం చేసిన ఒక సంవత్సరం లోపు అమల్లోకి వచ్చే భారతదేశం-యూకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం.. భారతదేశం కొన్ని ఆహార పదార్థాలు, బ్రిటిష్ విస్కీ, కార్లపై సుంకాలను తగ్గిస్తుంది. భారతదేశం వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.