భారతదేశం, జూన్ 30 -- భారత్లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 40 శాతం పెరుగుతాయని తాజా పరిశోధనలో తేలింది. ఫ్రాస్ట్ అండ్ సుల్లివన్ తాజా పరిశోధన ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో కొత్త కార్ల అమ్మకాలలో 1,38,606 యూనిట్లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వాహన పోర్టల్ డేటా ప్రకారం గత సంవత్సరం భారత మార్కెట్లో 99,004 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి.
ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. గత ఏడాది టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ కామెట్, ఎంజీ విండ్సర్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఐదు ఎలక్ట్రిక్ కార్లుగా నిలిచాయి. వీటితో పాటు పలు కొత్త బ్రాండ్లు కూడా ఈవీ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో వియత్నామీస్ ఆటోమొబైల్ దిగ్గజం విన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.