భారతదేశం, డిసెంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, మహారాష్ట్రలోని సాయినగర్ షిర్డీ రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే కొత్త వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర గుండా నడుస్తుంది. ఈ మార్గంలో 31 ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఈ సేవను రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఏపీ రోడ్లు, భవనాల మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి.. తిరుపతి నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోమన్న మాట్లాడుతూ.. తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ నాలుగు రాష్ట్రాలలోని భక్తులకు ఒక ముఖ్యమైన రోజు అని అన్నారు. ఈ రైలు ఇప్పుడు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్ వంటి ప్రధాన స్టేషన్లను నేరుగా కలుపుతుందని, యాత్రికులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.