భారతదేశం, మే 27 -- 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేసే గడువును మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పొడిగించింది. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31 వరకు ఉంటుంది. కానీ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేసే గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. 2025 జూలై 31 నాటికి దాఖలు చేయాల్సిన ఐటీఆర్ ల దాఖలు గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మంగళవారం నిర్ణయం తీసుకుంది.
"2025-26 సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటిఆర్ ల కంప్లయన్స్ ను సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం, ఖచ్చితమైన రిపోర్టింగ్ ను ప్రారంభించడం లక్ష్యంగా నిర్మాణాత్మక, కంటెంట్ సవరణలకు లోనయ్యాయి. ఈ మార్పుల వల్ల సిస్టమ్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, సంబంధిత యుటిలిటీస్ టెస్టి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.