భారతదేశం, జూన్ 27 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లు పెరిగి 83,756 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 304 పాయింట్లు వృద్ధిచెంది 25,549 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 586 పాయింట్లు పెరిగి 57,207 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 12,594.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 195.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
జూన్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4821.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 44150.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.