భారతదేశం, ఏప్రిల్ 30 -- దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ నుంచి కొత్త బైక్ లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బైక్ పేరు ఆర్టీఎస్ ఎక్స్. ఈ మోడల్ని 2025 ఆటో ఎక్స్పోలో సంస్థ ప్రదర్శించింది. ఇక ఇప్పుడు ఈ బైక్ పేటెంట్కి సంస్థ ఫైల్ చేయడంతో, త్వరలోనే ఈ 2 వీలర్ లాంచ్ అవుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి, ఆర్టీఎస్ ఎక్స్ లాంచ్ టైమ్లైన్పై స్పష్టత లేదు కానీ మార్కెట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇది కేటీఎమ్ 390 ఎస్ఎంసీ ఆర్కి గట్టి పోటీని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్ కొత్త బైక్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టీవీఎస్ ఆర్టీఎస్ ఎక్స్ కొత్త 300 సీసీ ఇంజిన్ను పొందుతుంది. దీనిని ఆర్టీ-ఎక్స్డీ4 అని పిలుస్తారు. ఇది గత సంవత్సరం మోటోసోల్లో లాంచ్ అయ్యింది. టీవీఎస్ ఆర్టీ- ఎక్స్డీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.