భారతదేశం, మే 7 -- ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సీఎం పెళ్లాం మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. బొల్లా రామకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి గడ్డం రమణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ను పురస్కరించుకొని మేకర్స్ ఇటీవల పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ ''ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు అనే పాయింట్ను ఈ సినిమాలో చర్చిస్తున్నాం అన్నారు,.
ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బుూతు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు బుూతులు మాట్లాడకూడదన్న పాయింట్ను ఈ సినిమా ద్వారా బయటపెడుతున్నా. రాజకీయ నాయకులు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.