Hyderabad, ఆగస్టు 14 -- నిరంతరం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే జీ తెలుగు సగర్వంగా సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. మొట్టమొదటిసారిగా నటుడు జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్ఫణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది.
వారం వారం సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలువనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి అతిథిగా జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి ప్రారంభం కానుంది. ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం జీ తెలుగులో ప్రసారం కానుంది.
బుల్లితెరపై మొదటిసారిగా నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారి తనదైన స్టైల్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు వినోదం పం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.