భారతదేశం, ఆగస్టు 6 -- న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులతో భేటీ అయ్యారు. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై తమ పార్టీకి ఉన్న ఆందోళనలను ఈ సందర్భంగా ఈసీ ముందు ఉంచారు.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈసీ చీఫ్ కమిషనర్తో 'సీరియస్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) అనే ఓటర్ల జాబితా సవరణపై వివరంగా చర్చించానని చెప్పారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఈసీని కోరారు.
"మేం ఎన్నికల కమిషనర్లను కలిశాం. బీహార్తో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణపై మా ఆందోళనలను తెలియజేశాం. ఈ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంపై మా సందేహాలను వెల్లడించాం" అని కేటీఆర్ తెలిపారు.
దీనిపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.