భారతదేశం, డిసెంబర్ 17 -- భారతదేశ బీమా రంగం (Insurance Sector) ఒక సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ బీమా రక్షణ కల్పించాలనే ('Insurance for All') లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'సబ్ కా బీమా-సబ్ కా రక్ష (బీమా చట్టాల సవరణ) బిల్లు, 2025'ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దశాబ్దాల కాలంలో ఈ రంగంలో రాబోతున్న అతిపెద్ద సంస్కరణగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ప్రధానంగా 1938 నాటి బీమా చట్టం, 1956 నాటి ఎల్ఐసీ (LIC) చట్టం, 1999 నాటి ఐఆర్డీఏఐ (IRDAI) చట్టాల్లో కీలక మార్పులు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు.
కేవలం పెట్టుబడులే కాకుండా, సామాన్య పాలసీదారుడికి గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ఇందులో పలు మార్పులు చేశారు:
100% విదేశీ పెట్టుబడులు (FDI): ప్రస్తుతం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతంగా ఉంది. దీన్ని 100 శాతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.