భారతదేశం, జూన్ 7 -- భారతీయ జనతా పార్టీ సంస్థాగత విషయాలపై, ముఖ్యంగా తన తదుపరి జాతీయ అధ్యక్షుడి నియామకంపై దృష్టి సారించే అవకాశం ఉంది. పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, జూన్ మధ్యలో అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. ఇది తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు పార్టీ రాజ్యాంగం ప్రకారం అవసరమైన ముందస్తు షరతు. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల 70 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించడం బీజేపీ చీఫ్ పదవిపై కేంద్ర నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
అయితే ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, అనంతరం భారత్ పాకిస్తాన్ లోని ఉగ్ర శి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.