భారతదేశం, ఏప్రిల్ 17 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల ట్రెండ్స్ ను ట్రాక్ చేసే సీ-ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ టాప్ ఛాయిస్ కాదని వెల్లడైంది. బీహార్ లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ గత పదేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.
సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో బిహార్ లో సీఎం పదవికి ప్రజలు అత్యధికంగా కోరుకుంటున్న వారి జాబితాలో నితీశ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన ప్రజాదరణ 3 పాయింట్లు తగ్గి 15 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు, ఎన్నికల వ్యూహకర్తగా పేరు గాంచి, బిహార్ లో జన్ సురాజ్ పేరుతో సొంత పార్టీ పెట్టిన ప్రశాంత్ కిశోర్ ప్రజాదరణ పెరిగింది. సీఎం అభ్యర్థిగా ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆయన ప్రజాదరణ 14.9 పాయింట్ల ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.