భారతదేశం, అక్టోబర్ 10 -- బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్ (పీకే) నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తన తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 51 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో డాక్టర్లు, న్యాయవాదులు, రిటైర్డ్ అధికారులు, పోలీసు అధికారులతో పాటు ఓ ట్రాన్స్జెండర్ మహిళ అయిన ప్రీతి కిన్నర్కు అవకాశం దక్కడం బిహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జన్ సూరాజ్ పార్టీ ప్రీతి కిన్నర్ను గోపాల్గంజ్ జిల్లాలోని భోరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ.. ప్రీతి, రాష్ట్రంలోనే హై-ప్రొఫైల్ కలిగిన సిట్టింగ్ మంత్రితో పోటీ పడబోతున్నారు. భోరే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, నితీష్ కుమార్ మంత్రివర్గంలో బిహార్ విద్యాశాఖ మంత్రి అయిన సునీల్ కుమార్తో ఆమె పోటీ పడనున్నారు.
భోరే బ్లాక్ పరిధిలోని కల్యాణ్పూర్ గ్రామానికి చెందిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.