భారతదేశం, జూన్ 16 -- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ తదితరులు నటించిన 'కుబేర' ట్రైలర్ను ఆదివారం (జూన్ 15) రాత్రి హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
కుబేర ట్రైలర్ ధనుష్తో ప్రారంభమవుతుంది. అతను ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశారు. కోటాను కోట్ల విలువ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చరిత్ర చెబుతున్న ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపించారు. ధనుష్కు అండగానే నాగార్జున ఉన్నప్పటికీ దాని వెనుక ఏదో కారణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.