భారతదేశం, మే 20 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్‌తో హరీష్‌ రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది జస్టిస్‌ ఘోష్ కమిషన్‌. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....