భారతదేశం, మార్చి 3 -- బళ్ళారి: కర్ణాటకలో బర్డ్ ఫ్లూ భయం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. తరువాత మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వ్యాపిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమపైనా ప్రభావం చూపింది. చికెన్ ధరలు తగ్గించినప్పటికీ, ప్రజలు కొనడానికి వెనుకాడుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే భయం ఉన్నందున చికెన్ కొనడానికి వెనుకాడుతున్నారు.
ఉత్తర కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్నాయి. బళ్ళారి జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం ఎక్కువగా ఉంది. కప్పగల్లు గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన 8000 కోళ్లు చనిపోయాయి. ఈ ఘటన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫామ్కు వచ్చి అధికారులు పరిశీలించారు. మూడు రోజుల వ్యవధిలో 8000 కోళ్లు చనిపోయినట్టు గుర్తించారు.
ఫామ్లో మొత్తం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.