భారతదేశం, డిసెంబర్ 15 -- కరోనా రెమిడీస్ ఐపీఓకి దేశీయ స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ లభించింది! కరోనా రెమిడీస్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ. 1,461 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అప్పర్ బ్యాండ్ అయిన రూ. 1,062 కన్నా 37.57% ఎక్కువ. అదే సమయంలో బీఎస్ఈలో ఈ ఐపీఓ రూ. 1,452 వద్ద లిస్ట్ అయింది. ఇది 36.72% ప్రీమియం.
లిస్టింగ్ తర్వాత కూడా కరోనా రెమిడీస్ స్టాక్ దూసుకెళుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఉదయం 10:15 గంటల సమయానికి రూ. 1497.70 వద్ద ఇంట్రాడే- హైని నమోదు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ. 1468 వద్ద ట్రేడ్ అవుతోంది.
గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) అంచనాలను మించి కరోనా రెమిడీస్ ఐపీఓ అద్భుతమైన ప్రదర్శన చేయడం గమనార్హం! ఈ ఐపీఓ జీఎంపీ షేరుకు రూ. 342.50 వద్ద ఉంది. ఇది దాదాపు రూ. 1,404.50 (32.25శాతం ప్రీమియం) వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.