భారతదేశం, జనవరి 7 -- బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులు సద్దుమణగడం లేదు. తాజాగా నౌగావ్లో ఒక హిందూ వ్యక్తి మూకదాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మృతుడిని మిథున్ సర్కార్గా పోలీసులు గుర్తించారు.
నౌగావ్ జిల్లా పోలీస్ సూపర్ (SP) మహమ్మద్ తారికుల్ ఇస్లాం వెల్లడించిన వివరాల ప్రకారం.. మిథున్ సర్కార్పై దొంగతనం ఆరోపణలు చేస్తూ ఒక గుంపు అతడిని వెంబడించింది. ప్రాణభయంతో పరుగులు తీసిన మిథున్, ఆ మూక నుంచి తప్పించుకోవడానికి సమీపంలోని నీటిలోకి దూకారు. దురదృష్టవశాత్తు ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. "మిథున్ సర్కార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.