Telangana, మే 28 -- పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఇవాళ(మే 28) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లలాకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్ల భారీ వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
రేపు(మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.