భారతదేశం, అక్టోబర్ 12 -- 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక శనివారం అహ్మదాబాద్లోని కంకారియా సరస్సు వద్ద ఉన్న ఏక ఎరీనాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్లుగా వ్యవహరించారు. ఈ వేడుకలో షారుఖ్, కృతి సనన్, కాజోల్ తదితరులు తమ ప్రదర్శనలతో అలరించారు.
ఫిల్మ్ఫేర్ 2025 అవార్డుల్లో 'లాపతా లేడీస్' సినిమా అదరగొట్టింది. ఏకంగా 13 అవార్డులు ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రంగానూ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఒకే సినిమా అత్యధిక అవార్డులు గెలుచుకున్న రికార్డును (గల్లీ బాయ్ కూడా 13 గెలుచుకుంది) సమం చేసింది. అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడి (ప్రధాన పాత్ర) ట్రోఫీని పంచుకోగా, అలియా భట్ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.
ఉత్తమ నటుడు (ప్రధాన పాత్ర) -- అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.