భారతదేశం, ఆగస్టు 28 -- భారత్ నుంచి దిగుమతులపై అమెరికా విధించిన అదనపు 25% సుంకాలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో, స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఫార్మా స్టాక్స్ 3% వరకు పడిపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ గురువారం ట్రేడింగ్లో 1% కంటే ఎక్కువ నష్టపోయింది. అజంతా ఫార్మా, గ్లాండ్ ఫార్మా, లుపిన్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్సైన్సెస్, దివీస్ లేబొరేటరీస్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ షేర్లు నష్టాల్లో పయనించాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా విధించిన ఈ సుంకాల నుంచి భారత ఫార్మా రంగానికి మినహాయింపు లభించింది. తక్కువ ధరలకు మందులు అందించడంలో జనరిక్ మందుల ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రగ్ ధరలను "1400-1500%" వరకు తగ్గించాలని, ఫార్మా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.