భారతదేశం, జూన్ 15 -- బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.. మరోవైపు ప్లాటినం కూడా పైకి వెళ్తోంది ప్లాటినం ధరలు తగ్గడం నుంచి కోలుకుని మళ్లీ పెరగడం ప్రారంభించాయి. వరల్డ్ ప్లాటినం ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఇటీవలి ప్లాటినం ధరల పెరుగుదల ఊహాగానాలు, ప్రపంచ ఈటీఎఫ్ డిమాండ్ కారణంగా ప్లాటినం డిమాండ్ అకస్మాత్తుగా పెరుగుతుందనే హెచ్చరికను లేవనెత్తింది.
అందుకే బంగారం, వెండి తర్వాత ప్లాటినం కూడా గొప్ప పెట్టుబడి ఎంపికగా ఉద్భవిస్తోంది. 2025లో ఇప్పటివరకు ప్లాటినం ధరలు బంగారం, వెండి రెండింటినీ అధిగమించాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం, వెండి ధరలు వరుసగా 30 శాతం, 26 శాతం పెరిగాయి. అయితే ప్లాటినం జనవరి 1 నుండి ఆశ్చర్యకరంగా 40 శాతం పెరిగింది.
వాస్తవానికి గత నెలలో ప్లాటినం ధరలు భారీ మొత్తంలో పెరిగాయి. ఈ కాలంలో బంగారం, వెండి వరుసగా 7 శాతం, 13 శాతం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.