భారతదేశం, డిసెంబర్ 8 -- బాలీవుడ్లో హారర్, రొమాంటిక్ సినిమాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్ను ఉదయ్పూర్ పోలీసులు ఆదివారం ముంబైలో అరెస్ట్ చేశారు. తమ సినిమాను నిర్మించిన ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన మోసం, చీటింగ్ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో వీరిద్దరి అరెస్ట్ జరిగింది.
రాజస్థాన్లో నమోదైన రూ. 30 కోట్ల స్కామ్ కేసులో భట్ దంపతులను అరెస్ట్ చేశారు. విక్రమ్, శ్వేతాంబరి భట్తో పాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఉదయ్పూర్కు చెందిన డాక్టర్ అజయ్ ముర్దియా (ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు) ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది.
పోలీస్ అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, "ఇందిరా ఐవీఎఫ్ ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్ ముర్దియా తన దివంగత భార్య బయోపిక్ను తీయాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ భట్ దంపతుల వద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.