Hyderabad, జూన్ 9 -- హిందూ ధర్మం ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి, చంద్ర దేవుడిని పూజిస్తారు. ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి.

జ్యేష్ఠ పూర్ణిమ: జూన్ 11, బుధవారం

పూర్ణిమ తిథి మొదలు: జూన్ 10 ఉదయం 8:05

పూర్ణిమ తిథి ముగింపు: జూన్ 11 ఉదయం 9:43

పూర్ణిమ నాడు చంద్రోదయం: జూన్ 11 రాత్రి 10:50

జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. ఇక మరి ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.

జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టండి. ఈ రోజు పూర్ణిమ చంద్రుని వెలుగులో కొంతసేపు పాయసం ఉంచడం శుభప్రదమని నమ్ముతార...