భారతదేశం, మే 12 -- డ్రాగన్ చిత్రంతో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది భారీ బ్లాక్బస్టర్ కొట్టారు. డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ఇతడికి తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రదీప్తో ఓ మూవీని అనౌన్స్ చేసింది తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప 2తో గతేడాది భారీ సక్సెస్ కొట్టింది ఆ బ్యానర్. గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రదీప్ రంగనాథన్తో మూవీతో తమిళంలో రెండో ప్రాజెక్ట్ చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు 'డ్యూడ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో చిక్కులు ఏర్పడ్డాయి.
డ్యూడ్ సినిమా టైటిల్ తమదేనని, దీన్ని సంవత్సరం కిందటే రిజిస్టర్ చేశామని యంగ్ హీరో, దర్శకుడు తేజ్ చెప్పారు. ప్రదీప్ - మైత్రీ కాంబినేషన్ చిత్రానికి ఆ టైటిల్ చూసి ఆవేదన కలిగిందని అన్నారు. తాము సంవత్సరంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.