భారతదేశం, నవంబర్ 23 -- ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో చేరడానికి దరఖాస్తుల గడువును పొడిగించారు. వచ్చే జనవరిలో జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో చేరాలనుకునే వారి దరఖాస్తుల గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. ఇప్పటివరకు జనవరి 17 నుండి 24 వరకు జరిగే పులుల అంచనా సమయంలో పులుల సంఖ్య, అటవీ రకం డేటా సేకరణ కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి దాదాపు 3,800 మంది సైన్ అప్ చేశారని అటవీ శాఖ విభాగం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. కానీ పులుల అంచనా ప్రక్రియకోసం సెలవు తీసుకొవాల్సి ఉంటుంది. దీనికోసం వారి స్వంత సమయం కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/aite2026tg ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా aite2026tg@gmail.com కు ఇమెయిల్ పంపవచ్చు. 9803338666కు వాట్సాప్ ద్వారా సందేశం ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.