భారతదేశం, ఆగస్టు 14 -- వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇలాకాలో టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందుల ZPTC స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. 6,052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి లతారెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 మాత్రమే దక్కాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ వశమైంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....