భారతదేశం, జూలై 11 -- సయామీ ఖేర్ గుర్తున్నారు కదా. బాలీవుడ్ నటి. తెలుగులోనూ రేయ్, వైల్డ్ డాగ్, హైవే వంటి మూవీల్లో నటించారు. బాలీవుడ్ మెరుపులకు, సోషల్ మీడియా హడావుడికి దూరంగా సయామీ ఖేర్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఏడాది వ్యవధిలో రెండుసార్లు కఠినమైన ఐరన్మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా నిలిచారు. ఈసారి ఆమె పీరియడ్స్లో ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించారు. ఇది ఆమెకు మరింత సవాలుగా మారింది. కఠినమైన భూభాగం, కఠోర వాతావరణ పరిస్థితులకు పీరియడ్స్ అదనపు ఇబ్బందిని తెచ్చిపెట్టాయి.
తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందని, దీనివల్ల రుతుక్రమం క్రమరహితంగా ఉంటుందని సయామీ వెల్లడించారు. అయితే, "సెల్ఫ్-టాక్" (తనతో తాను మాట్లాడుకోవడం) తనను ముందుకు నడిపించడంలో ఎంతో సహాయపడిందని ఆమె చెప్పారు.
"ఈ ఏడాది ఒక అదనపు సవాలు ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.