భారతదేశం, జూలై 10 -- దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పీఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విడత జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో బీహార్ సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాబోయే రూ.2,000 వాయిదాను కోల్పోకుండా ఉండటానికి ప్రతి లబ్ధిదారుడు అనుసరించాల్సిన దశలను మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రభుత్వం ఇంకా అధికారికంగా చెల్లింపు తేదీని నిర్ధారించనప్పటికీ.. జూలైలో 20వ విడత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.