భారతదేశం, జూన్ 19 -- మెదడు క్యాన్సర్ అంటే మెదడులో కణాలు అసాధారణంగా పెరిగిపోవడం. ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపించినా, పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్సను అంత వేగంగా మొదలుపెట్టవచ్చు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా జీవించే అవకాశాలు చాలా మెరుగుపడతాయని విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. మెదడు క్యాన్సర్ లక్షణాలు, చికిత్స విధానాల గురించి ఆయన వివరించారు.
పిల్లల్లో మెదడు క్యాన్సర్ లక్షణాలు అచ్చం మామూలు జబ్బుల్లాగే అనిపించవచ్చు. అయితే, కొన్ని సంకేతాలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి.
తరచుగా తలనొప్పి: ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా ఉండటం లేదా నిద్రలోంచి లేపేంత తీవ్రంగా తలనొప్పి రావడం.
వాంతులు: ఇది కూడా ఉదయం పూట ఎక్కువగా, ఆహారంతో సంబంధం లేకుండా జరుగుతాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.