భారతదేశం, ఆగస్టు 17 -- ఎన్నికల సంఘానికి ఎలాంటి వివక్ష ఉండదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. ఓటు చోరి పేరుతో అనవసరమైన అనుమానాలను లేవనెత్తారని పేర్కొన్నారు. ఓటరు డేటా మోసం జరిగిందనే ప్రతిపక్షాల ఆరోపణకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం సమాధానమిస్తూ.. ఈసీ రాజకీయ పార్టీల మధ్య వివక్ష చూపదని స్పష్టం చేశారు.
'కొన్ని రోజుల క్రితం చాలా మంది ఓటర్ల ఫోటోలను వారి అనుమతి లేకుండా మీడియాకు ప్రదర్శించినట్లు మేం చూశాం. వారిపై ఆరోపణలు చేశారు. వాటిని ఉపయోగించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు మాత్రమే తమ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటు వేస్తారు.' అని సీఈసీ అన్నారు.
2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్సభలోని మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు చోరి అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత వారం డేటాను పంచుకున్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.