భారతదేశం, మార్చి 5 -- పాకిస్థాన్ వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బన్ను జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటోన్మెంట్ గేటులోకి దూసుకెళ్లడంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత పలువురు ఉగ్రవాదులు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు వారిని అడ్డుకుని ఎదురుదాడికి దిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ దాడిలో 9 మంది మరణించారు. 25 మందికి గాయాలు అయ్యాయి.
ఉగ్రవాదులు గేటును పేల్చి కంటోన్మెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అయితే ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు నిర్ధారించారు.
బన్ను జిల్లా పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.