భారతదేశం, మే 8 -- ారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు రెండు రోజులు పూర్తయింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి రెండు రోజుల ఆపరేషన్ సిందూర్ గురించి ఇప్పటివరకు అన్ని అప్డేట్స్ పంచుకున్నారు. రెండో రోజున పాకిస్థాన్ భారత నగరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పారు. కానీ భారత సైన్యం ఈ ప్రయత్నాలను విఫలం చేసింది.
ఉగ్రవాదులపై భారత సైన్యం చర్య తీసుకున్న తర్వాత పాకిస్థాన్ భారతదేశంలోని 15 ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం అన్ని దాడులను భగ్నం చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పాక్లోని ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడి జరిగిందని భారత్ చెప్పింది. దీని తర్వాత కూడా పాకిస్థాన్ భారతదేశంలోని 15 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.