భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్తత బుధవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి తాజా పరిస్థితులకు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది? ఈరోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది? నిపుణుల మాటలను ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 156 పాయింట్లు పెరిగి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 24,380 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్లు పడి 54,271 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.