భారతదేశం, మే 28 -- అమరావతి: ఇటీవల విడుదలైన పదో తరగతి (SSC March 2025) పరీక్షల ఫలితాల రీకౌంటింగ్లో తప్పులు జరిగినట్లు వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రీకౌంటింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం మే 28, 2025న ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను జూన్ 1, 2025 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
పదో తరగతి మార్కుల రీవెరిఫికేషన్ కోసం 64,251 దరఖాస్తులు, రీకౌంటింగ్ కోసం 2,112 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో, మూల్యాంకనం సమయంలో మార్కుల నమోదులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుసలను చేర్చకపోవడం వల్ల ఈ తప్పులు జరిగినట్లు గుర్తించారు.
రీకౌంటింగ్ సమస్యల కారణంగా IIIT (ట్రిపుల్ ఐటీ)...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.