భారతదేశం, సెప్టెంబర్ 6 -- భారతీయ విద్యార్థులను ఆకట్టుకోవడానికి భారీ స్కాలర్షిప్లను ప్రకటించింది న్యూజిలాండ్లోని ప్రతిష్టాత్మక ఒటాగో విశ్వవిద్యాలయం. విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి, ఎన్జెడ్డీ 15,000 డాలర్ల (సుమారు రూ. 7.76 లక్షలు) నుంచి ఎన్జెడ్డీ 45,000 డాలర్ల (సుమారు రూ. 23.4 లక్షలు) వరకు స్కాలర్షిప్లు అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మొదటి సంవత్సరం రెసిడెన్షియల్ కాలేజీ వసతిని కూడా ఈ స్కాలర్షిప్లో భాగంగా అందిస్తున్నట్టు వివరించింది.
న్యూజిలాండ్లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో 11% భారతీయ విద్యార్థులే ఉన్నారు. గత ఏడాది భారతీయ విద్యార్థుల నమోదులో 34% వృద్ధి కనిపించినట్టు ఆ దేశ జాతీయ గణాంకాలు తెలుపుతున్నాయి. ఒటాగో విశ్వవిద్యాలయంలో కూడా 2024లో భారతీయ విద్యార్థుల నమోదు 45% పెరిగింది.
భారతీయ విద్యార్థుల కోసం ఒటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.