భారతదేశం, సెప్టెంబర్ 10 -- 24 గంటలుగా 261 మంది తెలుగు పర్యాటకులు నేపాల్లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ప్రస్తుతం మార్గం లేదని అధికారులు తెలిపారు. నేపాల్ వీధుల్లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉంది. హోటల్ గది నుండి బయటకు వెళ్లవద్దని తమకు చెప్పారని, ఇలా ఎంతకాలం వేచి ఉండాలో తెలియట్లేదని మాజీ కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు మాఢభూషి ఖాట్మండు నుంచి ఫోన్లో హెచ్టీకి చెప్పారు.
గత వారం హైదరాబాద్ నుంచి 30 మంది తెలుగువారితో కలిసి ఖాట్మండుకు బయలుదేరిన శ్రీధర్, కుటుంబ సభ్యులు.. అక్కడ పశుపతి, జలనారాయణ దేవాలయాలకు వెళ్లారు. ఈ బృందం మంగళవారం ఉదయం ఖాట్మండుకు తిరిగి వస్తుండగా రాజధాని నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాఫాల్ వద్ద వారి బస్సును ఆపారు. దీంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు.
'కలంకి వద్ద శివార్లలోని ఒక ఇరుకైన స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.