భారతదేశం, సెప్టెంబర్ 9 -- నేపాల్లో రెండు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఒలి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన రాజీనామా చేసినట్లు ఆయన కార్యాలయం, స్థానిక మీడియా వర్గాలు ధృవీకరించాయి. ఈ రాజీనామాకు కొన్ని గంటల ముందు, నలుగురు మంత్రులు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.
సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా దేశ యువత చేపట్టిన నిరసనలు సోమవారం తీవ్రమయ్యాయి. రాజధాని కాఠ్మండుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.
సోమవారం కేవలం ఫెడరల్ పార్లమెంట్, ఇతర ప్రాంతాల చుట్టుపక్కల జరిగిన ఘర్షణల్లో 19 మంది మరణించగా, సుమారు 500 మంది గాయపడినట్లు ది హిమాలయన్ టైమ్స్ నివేదించింది. హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.