భారతదేశం, జూన్ 23 -- రెంటపాళ్ల కారు ప్రమాదం కేసులో నిందితుడిగా తన పేరును చేర్చిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి ట్వీట్ చేశారు. తాను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు.
''@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు.
*చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?
*ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?
*ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.