భారతదేశం, జనవరి 28 -- స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది. ప్రపంచ పరిణామాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పరీక్షిస్తున్న వేళ, మార్కెట్ ట్రెండ్ ఎటు వెళ్తుందో ఊహించడం కష్టంగా మారింది. ఇలాంటి అస్థిరత ఉన్న సమయంలో ఆచితూచి అడుగు వేయడమే ఉత్తమమని నియోట్రేడర్ సహ వ్యవస్థాపకుడు, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ రాజా వెంకట్రామన్ సూచిస్తున్నారు. జనవరి 28, బుధవారం ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు దృష్టి సారించాల్సిన 3 కీలక స్టాక్స్ గురించి ఆయన పంచుకున్న విశ్లేషణ ఇక్కడ ఉంది.
జనవరి 27న భారత మార్కెట్లు కోలుకున్నాయి. ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, చివరి గంటల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇన్వెస్టర్లలో సానుకూలతను నింపింది. మెటల్, ఫైనాన్స్, ఐటీ,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.